Wednesday, 29 July 2026 06:31:34 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఘనంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా.లోకేష్ బాబు జన్మదిన వేడుకలు

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్- గంజాయి.నాగముని

Date : 23 January 2026 10:52 PM Views : 208

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం నందు టిడిపి లీగల్ సెల్ మరియు లోకేష్ బాబు అభిమానులు ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ గంజాయి.నాగముని పాల్గొని జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా.లోకేష్ కు అందరూ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, అనంతరం కేక్ కటింగ్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని సంతోషంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మాట్లాడుతూ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు విని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలను ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలకు అందజేయడం జరిగింది అని అన్నారు. అలానే రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా పెట్టుబడులను తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా నిరంతరము పాటుపడుతున్న వ్యక్తి మన లోకేష్ బాబు కావున భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా మనము చూడాలని ఆయన ఆకాంక్షించారు. మంచి నాయకుడు లోకేష్ బాబు అంటూ ఆయన కొనియాడాడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర న్యాయవాదుల సంఘం కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ విద్య సంక్షేమం మౌలిక సదుపాయాల సంస్థ రాష్ట్ర డైరెక్టర్ జిల్లా కోర్టు పిపి- రంగారావు కుమార్, మాదేశ్ శేషన్న, రాజేష్, తిరుపతయ్య, శేఖర్ బి.కె.నాగరాజ్, రామకృష్ణ, ఇతర న్యాయవాదులు అందరూ పాల్గొని, నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: