Wednesday, 29 July 2026 01:34:57 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ప్రజల ఆస్తులకు -ప్రభుత్వ రాజముద్ర

ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్

Date : 02 January 2026 09:21 PM Views : 254

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : తమ సొంత భూముల పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫోటో వద్దన్న రైతుల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు మండల తహసిల్దార్- జి.రత్న రాధిక ఆధ్వర్యంలో కృష్ణాపురం గ్రామం నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వం రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలపై తన ఫోటో ముద్రించి పంపిణీ చేయడం సిగ్గుచేటని, అందుకే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు గత ఎన్నికల్లో అతన్ని ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ టిడిపి అధ్యక్షులు రవీంద్రబాబు, వేణుగోపాల్, డిప్యూటీ తహాసిల్దార్ ఆంజనేయులు, మండల సర్వేయర్ రాజశేఖర్, టిడిపి నాయకులు శివ ప్రసాద్ రెడ్డి, కలీముల్లా, నజీర్ అహ్మద్, శివారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, నబి, నారాయణరెడ్డి, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :