Tuesday, 28 July 2026 09:33:11 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

జూపాడుబంగ్లా మండలంలోని బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 08 February 2026 08:24 AM Views : 204

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా జూపాడుబంగ్లా మండలంలోని, వివిధ గ్రామాలకు చెందిన 235713 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే గిత్త.జయసూర్య పంపిణీ చేయడం జరిగింది. తూడిచేర్ల గ్రామానికి చెందిన దండల హరికృష్ణ కి 25,024/- రూపాయలు, జూపాడుబంగ్లా 2 గ్రామానికి చెందిన కాటేపోగు ఇందిరమ్మ కి 32,028/- రూపాయలు, తంగడంచ గ్రామానికి చెందిన గువ్వల శ్రీనివాసులు కి 13,301/- రూపాయలు, 80 బన్నూరు గ్రామానికి చెందిన అహల్య సిద్ధిరెడ్డి కి 42,919/- రూపాయలు, పారుమంచాల గ్రామానికి చెందిన పన్నగి ఈశ్వరమ్మ కి 41,441/- రూపాయలు, మండ్లెం గ్రామానికి చెందిన ప్రభుదాసు కి 81,000/- రూపాయలు మంజూరైన చెక్కులను ప్రభుత్వ అధికారులతో, జూపాడుబంగ్లా మండల నాయకులతో కలిసి లబ్ధిదారులకు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఢీ.గోపికృష్ణ, తహసిల్దార్ చంద్రశేఖర్ నాయక్, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, మండల కన్వీనర్ మోహన్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యే గవర్నమెంట్ పీఏ- రవీంద్ర, మాండ్ర శివానందరెడ్డి పిఎ-మద్దిలేటి, పాల్గొనడం జరిగినది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :