Monday, 14 September 2026 02:59:46 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రోళ్లపాడు, మిడ్తూరు,తిమ్మాపురం గ్రామాల బాధితులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 29 November 2025 06:29 PM Views : 277

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ మిడ్తూరు : మిడ్తూరు మండలంలోని, రోళ్లపాడు, మిడ్తూరు, తిమ్మాపురం గ్రామాలకు చెందిన ఆత్మకూరు లక్ష్మీదేవి కి 2,39,305/-రూపాయలు, షేక్.హుసేన్ బాష కి 20,000/- రూపాయలు, వడ్డే.నాగమ్మ కి 68,000/- రూపాయలు, పి.లింగమయ్య కి 35,000/- రూపాయలు, వసుందర కి 23,920/- రూపాయల ప్రకారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు గిత్త.జయసూర్య, కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి లు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో-దశరథ రామయ్య, క్లస్టర్ ఇంచార్జ్ శివరామి రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ రాజశేఖర్ రెడ్డి, స్వామి రెడ్డి, యూనిట్ ఇంచార్జ్ సర్వోతం రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సుధాకర్ యాదవ్, యూనిట్ ఇంచార్జ్ నాగేంద్ర, వీరారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ అయ్యన్న, వెంకటేశ్వర్ రెడ్డి, నాగేశ్వరావు, మాదిరెడ్డి, కడుమూరు సుధాకర్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, నరసింహ గౌడ్, ఇడమకంటి మోరళీధర్ రెడ్డి, రమణారెడ్డి, సోఫిసాహెబ్, గుడిపాడు మహేష్, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, మాండ్ర శివానందరెడ్డి పిఎ-మద్దిలేటి, గ్రామ మరియు మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :