Sunday, 13 September 2026 02:36:27 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

ఎమ్మెల్యే, కలెక్టర్ ల ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు కృష్ణరావుపేట- మిట్టకందాల రోడ్డు తనిఖీ

Date : 01 September 2026 05:04 PM Views : 87

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు లో జరిగిన ప్రత్యేక పిజిఆర్ఎస్ లో ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా లకు కృష్ణరావుపేట టు మిట్టకందాల తారు రోడ్డు వెంట కల్వర్టులు నిర్మించాలని వినతి పత్రం సమర్పిస్తే స్పందించిన పంచాయితీ రాజ్ శాఖ అధికారులు ఈరోజు ఈరోజు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో కృష్ణరావుపేట నుండి మిట్టకందాల వరకు తారు రోడ్డు అప్పటి వైయస్సార్సీపి ప్రభుత్వంలో వేయడం జరిగింది. అయితే కాంట్రాక్టర్ వైసిపి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రోడ్డు వెంట కల్వర్టులు నిర్మించకుండా ఉన్నందున మిట్టకందాల పోలిమేరలోని ఎస్సీల పంట పొలాలు వర్షాకాలంలో నీట మునిగి నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు. పంచాయతీరాజ్ అధికారులు కాంట్రాక్టర్ ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేశారన్నారు ఇంకా సంవత్సరం మెయింటినెన్స్ ఉన్న ఇంతవరకు రోడ్డు ప్యాచింగులు వెయ్యలేదని వెంటనే రోడ్డుకు పాచింగులు రోడ్డు వెంట కల్వర్టులు నిర్మించి ఎస్సీ రైతుల పొలాలు నీట మునగకుండా చూడాలని మండి పడ్డారు. కల్వర్టులు నిర్మించనందుకు పొలాల్లోని నీరంతా మిట్టకందాల గ్రామంలోని, ఎస్సి బీసీ ఎస్టీ కాలనీలు మునిగి పోయి స్కూల్ దగ్గర పిల్లలు కూడా దాటలేని పరిస్థితి ఉందని వెంటనే కల్వర్టులు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే అప్పటి వైఎస్ఆర్సిపి కాంట్రాక్టర్, పంచాయతీరాజ్ అధికారులపై లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ ల దృష్టి తీసుకెళ్తానని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో సులోచన, రైతులు బుడ్డన్న, డీలర్ వెంకటేశ్వర్లు, రామకృష్ణ, అబ్రహాము, యువరాజు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :