Tuesday, 28 July 2026 08:27:45 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

అనగారిన వర్గాలకు అండ- ఎంఆర్పిఎస్ జెండా

మిట్టకందాలలో ఘనంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

Date : 07 July 2026 10:40 PM Views : 62

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లా ఇంచార్జ్ డాక్టర్ మున్నంగి నాగరాజు సలహాల మేరకు పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామంలో జెండా పండుగ మరియు కృష్ణ మాదిగ పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రాంప్రసాద్ మాదిగ, ఎంఎస్పి మండల అధ్యక్షులు బి.మోహన్, ఎంఎస్ పి మండల ఉపాధ్యక్షుడు లింగాల. సురేష్ మాదిగల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ప్రేమ్ రాజు మాదిగ, నందికొట్కూరు నియోజకవర్గం బిజెపి సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ. నాయకులు బుద్ధనగర్ నాగేశ్వరరావు పాల్గొని, కృష్ణ మాదిగ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తే భవిష్యత్తులో రాజ్యాధికారం మాదిగల సొంతమవుతుందని వారుకొనియాడారు. మందకృష్ణ మాదిగ ఉద్యమ చరిత్రను గుర్తు చేసుకోవడం జరిగింది. వికలాంగులు, వితంతువులు, అణగారిన వర్గాలకు మూడు కిలోల నుంచి ఐదు కిలోలలకు రేషన్ బియ్యం. పెంచిన ఉద్యమ చరిత్ర ఎమ్మార్పీఎస్ కె ఉందని నాయకులు గుర్తు చేశారు. అనంతరం ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాదిగలకు ఇచ్చిన 6, 5 ను రిజర్వేషన్ ఫలాలను. అందిపుచ్చుకోవాలని, ప్రతి మాదిగ బిడ్డ చదువుకోవాలని మధ్యలో ఆపేసిన వారు ఎవరైనా ఉంటే ఎమ్మార్పీఎస్ కృష్ణ మాదిగ అండగా ఉంటారని తెలియజేశారు.

ఇదే క్రమంలో సామాజిక ఆర్థిక విద్య, వైద్య రంగాలలో మాదిగలు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే జాతి గర్వపడుతుందని, అణగారిన వర్గాలకు.న్యాయం చేసే విధంగా ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఉండాలని మందకృష్ణ మాదిగ పిలుపునివ్వడంతో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు అన్యాయం జరిగితే ముందుగా స్పందించేది ఎమ్మార్పీఎస్ అని గుర్తు చేశారు. అలాగే దళిత ఉద్యోగులను ఇబ్బంది పెడితే ఎమ్మార్పీఎస్ చూస్తూ ఊరుకోదని, నిజాయితీగల అన్ని వర్గాల ఉద్యోగులను ఇబ్బందికి గురి చేయకుండా ఉన్నతాధికారులు మసులుకోవాలని .గుర్తు చేస్తున్నాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు అమర్, కళ్యాణ్, ఉపాధ్యక్షుడు రాజ్ కుమార్, మద్దూరు అజయ్, అశోక్ కుమార్, రామసముద్రం, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, తిరుపాల్, రూకల సుధాకర్, జకరయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు శివ రాముడు, శ్రీనివాసులు, రాజేష్, లింగాల యోహాను మరియు గ్రామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :