Sunday, 13 September 2026 11:59:58 PM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

పెద్దఎద్దులేరు వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని కోరుతూ ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కు వినతి పత్రం సమర్పించిన జనసేన నాయకుడు పెరుమాళ్ళ.ప్రవీణ్ కుమార్

Date : 18 November 2025 10:58 PM Views : 211

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : ఈ రోజు కొత్తపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో ఎర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమంలో మన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కి జనసేనా పార్టి నాయకుడు ప్రవీణ్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేతో విన్నవిస్తూ పోయిన వైసీపీ గవర్నమెంట్ లో శివపురం దగ్గర ఉన్న పెద్దఎద్దులేరు వాగుపై బ్రిడ్జి నిర్మించాలని చాలాసార్లు అర్జించామని కానీ ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలోనైనా మీరు ఈ వాగు పై బ్రిడ్జి నిర్మించి ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులకు దారి చూపించాలని కోరారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే- గిత్త.జయసూర్య మాట్లాడుతూ కొత్తపల్లె మండలంలో ఎటువంటి సమస్యలు ఉన్న త్వరితంగా పూర్తి చేయాలన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నడు లేని విధంగా ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో మనము ముందుకు వెళ్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరికి ఏ సమస్య అయినా పరిష్కారం చూపే దిశగా మన ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకి స్వీకారం చుట్టారు. ప్రతి ఒక్కరు ఒక్కసారి ఒక సమస్య తో వచ్చిన వ్యక్తికి మరల మరల రాకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మరియు కొత్తపల్లె మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: