Friday, 11 September 2026 09:08:14 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

దేవుడి మాన్యం, తదితర భూముల కౌలు రైతుల కట్టిన డబ్బులు ఇప్పించాలని ఎమ్మెల్యేల ను కోరిన రైతు బీవీ.నాగేశ్వరరావు

Date : 06 September 2026 11:09 PM Views : 81

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, ఎర్రగూడూరు గ్రామ సమీపాన తుడిచెర్ల, వేల్పనూరు కేసీ కెనాల్ లాకిన్స్ ల దగ్గర జరిగిన రైతుల మరియు ఎమ్మెల్యేల సమావేశంలో కౌలు రైతు బుద్దానగర్ గ్రామంకి చెందిన బీవీ.నాగేశ్వరావు, తదితర ప్రాంతాల రైతులు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మరియు నంద్యాల జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు & పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ని సూపర్ ఎలినో ప్రభావం వలన వర్షాలు పడక పోవడంతో పంటలు వేసుకోలేని పరిస్థితి ఉన్నందున, ముందు డబ్బులు కట్టి కౌలు కి తీసుకున్న పొలాలకు భూ యజమానుల తో మాట్లాడి తమ డబ్బులను వెనిక్కీ ఇప్పించాలని కోరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బుడ్డా.రాజశేఖర్ రెడ్డి, గౌరు.చరితా రెడ్డి లు మాట్లాడుతూ ఖచ్చితంగా గ్రామ పెద్దలు, లీడర్లు కలిసి ఒక కమిటీగా ఏర్పడి న్యాయం చేస్తామని కౌలు రైతులకు భరోసా ఇచ్చారు. కౌలు రైతులు ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపి, సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కే.సి.కెనాల్ డీసీ చైర్మన్ కట్ట.పరమేశ్వర రెడ్డి, టిడిపి మండల నాయకుడు మద్దూరు జి.తిమ్మారెడ్డి, ఎర్రగూడూరు చెల్లె.హరినాథ్ రెడ్డి, మండల మాండ్ర సేవాదళ్ నాయకుడు భావన రాము, రెండు నియోజకవర్గం రైతులు, నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :