Tuesday, 28 July 2026 07:00:23 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

డీవీఎంసీ సమావేశంలో కలెక్టర్ కు సమస్యలు విన్నవించిన లింగాల.నాగరాజు

Date : 30 November 2025 11:06 PM Views : 226

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నంద్యాలలో, జిల్లా కలెక్టర్- జి.రాజకుమారి గణియా అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో డివిఎంసి కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు నందికొట్కూరు నియోజకవర్గం లోని, మండలాలలో ఉన్న సమస్యల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ సందర్భంగా డీవీఎంసీ మెంబర్ లింగాల.నాగరాజు మాట్లాడుతూ జూపాడు బంగ్లా మండల కేంద్రంలో నున్న గురుకుల పాఠశాలకు చుట్టు ప్రహరీ గోడ నిర్మించాలని, అలాగే జూపాడుబంగ్లా మండలం, గ్రామ సమీపంలో నున్న సుగాలితాండకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, జూపాడుబంగ్లా మండల కేంద్రంలో నున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్ నిర్మించాలని, అలాగే పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామంలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడి సెంటర్ ను త్వరగా పూర్తి చేసి ప్రారంభించాలని అన్నారు. అదేవిధంగా గత ఐదు సంవత్సరాల నుంచి నంద్యాల జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక ప్రోత్సాహకాలను, పెండింగ్లో ఉన్న రాయితీలను, త్వరగా విడుదల చేసి ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక ప్రోత్సాహక లబ్ధిదారులకు న్యాయం చేకూర్చాలని కోరడమైనది. జిల్లా కలెక్టర్- జి.రాజకుమారి గణియా ఈ విషయాలపై సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి, న్యాయం చేయిస్తామని న్యాయం చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :