Monday, 14 September 2026 02:58:46 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఆత్మకూరులో నిర్వహించిన స్వచ్ఛ్ ఆంధ్ర -స్వచ్ దివస్, పల్స్ పోలియో కార్యక్రమాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బుడ్డా.రాజశేఖర్ రెడ్డి

Date : 20 December 2025 08:12 PM Views : 734

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలలో స్వచ్ఛ్ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో మరియు పల్స్ పోలియో ర్యాలీలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మన చుట్టుపక్కల ఉండే పరిసరాలు అన్నీటిని మనమే ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలని ఇల్లు బాగుంటే వాడా బాగుంటుందన్నారు. వాడ బాగుంటే గ్రామం బాగుంటుంది అలానే గ్రామం బాగుంటే దేశం కూడా అభివృద్ధిలోకి నడుస్తుందని కేంద్ర ప్రభుత్వం, మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల మూడో శనివారం రోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ దివస్ కార్యక్రమాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది అన్నారు. అదేవిధంగా పల్స్ పోలియోపై అవగాహన కల్పిస్తూ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. అనంతరం పాఠశాల విద్యార్థినీలు కలిసి పాట రూపంలో చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలని విద్యార్థినులందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, మున్సిపల్ చైర్ పర్సన్ మారుఫ్ ఆసియా, ఎంపీడీవో నాగేంద్ర, అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ సాజిత, జుబేర్, డిప్యూటీ తహసిల్దార్ ఆంజనేయ, పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ భాష, హౌసింగ్ ఏఈ- ఉమామహేశ్వర్ రెడ్డి, టిడిపి కే.సి.కెనాల్ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి, టిడిపి మండల అధ్యక్షుడు రవీంద్రబాబు, అబ్దుల్లాపురం భాష, శివ ప్రసాద్ రెడ్డి, నాగూర్ ఖాన్, నబీ, షాపుద్దీన్, విద్యా కమిటీ చైర్మన్ ఖాజా, ఎంఈఓ లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమారాణి, పాఠశాల అధ్యాపక బృందం, ఆత్మకూరు పట్టణ ఆశా వర్కర్ల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :