Tuesday, 28 July 2026 07:47:54 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ఆత్మకూరులో నిర్వహించిన స్వచ్ఛ్ ఆంధ్ర -స్వచ్ దివస్, పల్స్ పోలియో కార్యక్రమాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బుడ్డా.రాజశేఖర్ రెడ్డి

Date : 20 December 2025 08:12 PM Views : 703

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలలో స్వచ్ఛ్ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో మరియు పల్స్ పోలియో ర్యాలీలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మన చుట్టుపక్కల ఉండే పరిసరాలు అన్నీటిని మనమే ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలని ఇల్లు బాగుంటే వాడా బాగుంటుందన్నారు. వాడ బాగుంటే గ్రామం బాగుంటుంది అలానే గ్రామం బాగుంటే దేశం కూడా అభివృద్ధిలోకి నడుస్తుందని కేంద్ర ప్రభుత్వం, మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల మూడో శనివారం రోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ దివస్ కార్యక్రమాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది అన్నారు. అదేవిధంగా పల్స్ పోలియోపై అవగాహన కల్పిస్తూ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. అనంతరం పాఠశాల విద్యార్థినీలు కలిసి పాట రూపంలో చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలని విద్యార్థినులందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, మున్సిపల్ చైర్ పర్సన్ మారుఫ్ ఆసియా, ఎంపీడీవో నాగేంద్ర, అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ సాజిత, జుబేర్, డిప్యూటీ తహసిల్దార్ ఆంజనేయ, పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ భాష, హౌసింగ్ ఏఈ- ఉమామహేశ్వర్ రెడ్డి, టిడిపి కే.సి.కెనాల్ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి, టిడిపి మండల అధ్యక్షుడు రవీంద్రబాబు, అబ్దుల్లాపురం భాష, శివ ప్రసాద్ రెడ్డి, నాగూర్ ఖాన్, నబీ, షాపుద్దీన్, విద్యా కమిటీ చైర్మన్ ఖాజా, ఎంఈఓ లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమారాణి, పాఠశాల అధ్యాపక బృందం, ఆత్మకూరు పట్టణ ఆశా వర్కర్ల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: