Wednesday, 29 July 2026 01:43:29 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

రైతులకు గడ్డి విత్తనాలను పంపిణీ చేసిన పశు వైద్యాధికారి పి.భాస్కర్

Date : 15 May 2026 10:36 PM Views : 128

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : లాభసాటిగా మార్చేందుకు రైతులకు మేలైన పశుగ్రాస విత్తనాలను 75 శాతం రాయితీతో రైతు సేవా కేంద్రాలు, పశువైద్య కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు పాములపాడు పశు వైద్యశాల డాక్టర్ పి.భాస్కర్ తెలిపారు. శుక్రవారం పాములపాడులోని, పశువైద్య కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రైతులకు గడ్డి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెటర్నరీ డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ప్రస్తుతం స్థానికంగా ఎక్కువగా డిమాండ్ ఉన్న సిఎస్ హెచ్-24 జొన్న రకం, ఆఫ్రికన్ టాల్ మొక్కజొన్న విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. సిఎస్ హెచ్-24 జొన్న 5 కిలోల ప్యాకెట్ అసలు ధర రూ.460 కాగా, ప్రభుత్వం సబ్సిడీ రూ.345 పోను రైతు రూ. 115 చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. మొక్కజొన్న 5 కిలోల ప్యాకెట్ విలువ రూ.340 ఉండగా, రూ.255 సబ్సిడీ పోను రైతు రూ.85 చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. రైతు తమ పొలంలో కనీసం 10 శాతం మేర పశుగ్రాసాన్ని సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యశాల సిబ్బంది తిరుమలేశ్, కవిత, రైతులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :