ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు మండలంలోని, కోనేటమ్మ పల్లె గ్రామానికి చెందిన మొలకసీమ.శ్రీనాథ్ రెడ్డి కి 32000/- రూపాయలు విలువైన ముఖ్యమంత్రి సహాయనిది (సీఎంఆర్ఎఫ్) చెక్కును నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర.శివానందరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త. జయసూర్య, మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, తదితర నాయకులతో కలిసి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మాండ్ర. శివానందరెడ్డి పిఎ-మద్దిలేటి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఎ-రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News