Monday, 14 September 2026 03:00:32 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

పాములపాడులో 72వ సహకార వారోత్సవాల సందర్భంగా జెండాను ఆవిష్కరించిన ఆంధ్ర ప్రగతి రైతు సేవా సహకార సంఘం చైర్మన్-రాయపాటి గోవిందు

Date : 20 November 2025 08:59 PM Views : 287

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : గురువారం పాములపాడు ఆంధ్రప్రగతి రైతు సేవా సహకార సంఘం మేనేజింగ్ డైరెక్టర్- ఎస్.లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన 72 వ సహకార వారోత్సవాల ముగింపు కార్యక్రమములో ముఖ్య అతిథిగా పర్సన్ ఇంచార్జ్(చైర్మన్) రాయపాటి గోవిందు పాల్గొని, సహకార జెండాను ఆవిష్కరించి, సంఘ డైరెక్టర్లతో, సభ్యులతో, నాయకులతో, రైతులతో కలిసి సెల్యూట్ చేశారు. అనంతరం ఆంధ్ర ప్రగతి రైతు సేవ సహకార సంఘం చైర్మన్- రాయపాటి. గోవిందు, మేనేజింగ్ డైరెక్టర్- ఎస్ లక్ష్మణ్ నాయక్ లు మాట్లాడుతూ సొసైటీ అమలు చేస్తున్న అన్ని రకాల సేవలను తెలుసుకొని, అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా సంఘ సభ్యులు సంఘంలో తీసుకున్న పంట రుణాలను మరియు బంగారు రుణాలను సకాలంలో చెల్లించి సంఘ అబివృద్దికి సహకారం అందించాలని కోరారు. బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డీతో రుణాలను ఇస్తున్నామని సంఘ సభ్యులు, ప్రజలు, రైతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమములో ఆంధ్ర ప్రగతి రైతు సేవ సహకార సంఘం మేనేజింగ్ డైరెక్టర్- ఎస్.లక్ష్మణ్ నాయక్, డైరెక్టర్లు బుక్క వెంకటస్వామి, చిన్న స్వామన్న, సొసైటీ సిబ్బంది ఎం.శ్రీనివాసులు, టీ.అశోక్, టి.విష్ణు, సంఘ సభ్యులు-జూటూరు నాయిని.మధు, నాయిని.కృష్ణయ్య ,తుమ్మలూరు వేంకటేశ్వర రెడ్డి, శ్రీకృష్ణ, ఇస్కాల లింగస్వామి, ప్రజాసంఘాల నాయకులు నూర్ భాషా సంఘం మండల అధ్యక్షుడు-పి.మౌలా హుస్సేన్, సీనియర్ విలేఖరి -వెంకటేశ్వరరావు, రైతులు ఎం.రవి, మేకల.భాస్కర్, భూషణం, శాంత, వెంకటేశ్వర్లు, ఆన్సర్ భాష, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :