Monday, 14 September 2026 03:25:33 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

మిట్టకందాల సచివాలయం లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎంపీడీఓ ఎన్.చంద్రశేఖర్

Date : 13 July 2026 10:12 PM Views : 100

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామ సచివాలయం లో జరుగుతున్న ఎస్ఐఆర్ సర్వే ప్రక్రియను ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, తహసిల్దార్ జి.సుభద్రమ్మ లు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క బిఎల్ఓ 100% ఎనుమరేషన్ ఫారంలను పూర్తిగా రిజిస్ట్రేషన్ చేయాలని అలాగే డెత్తులు కానీ, మ్యారేజ్ కానీ, షిఫ్టింగ్ పంచనామ నిర్వహించి, ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను ఈరోజు సాయంత్రం వరకు పూర్తి చేయాలని మండల తహసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎంపీడీవో చంద్రశేఖర రావు లు బిఎల్ఓ లకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు డిప్యూటీ ఎంపీడీఓ తిరుపాలు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ డీ.ఖాజాబీ, పంచాయతీ సెక్రటరీ యశోదమ్మ, వీఆర్వో ముర్తుజావలి, బీఎల్వోలు దివ్య, రాణాప్రతాప్ లు అలాగే నాయకులు తెలుగుదేశం పార్టీ కల్చరల్ మండల అధ్యక్షులు భావన వినోద్ కుమార్, ప్రజలు మాండ్ల చిన్న స్వామన్న, తలారి శివశంకర్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :