Wednesday, 29 July 2026 06:30:03 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

వంట మనుషులు విద్యార్థులతో బాగా మసులుకోవాలి :- డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు

Date : 14 July 2026 09:57 PM Views : 51

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పగిడ్యాల : వంట మనుషులు అన్నం వడ్డించేటప్పుడు విద్యార్థులతో స్నేహంగా మసులుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు హెచ్చరించారు. ఈ సందర్భంగా పగిడ్యాల మండలంలోని, నెహ్రు నగర్ జిల్లా పరిషత్ హైస్కూల్లోని డోక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పరిశీలించి సందర్భంగా లింగాల నాగరాజు మాట్లాడుతూ మధ్యాహ్న సమయంలో అన్నం వడ్డించేటప్పుడు పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలని ఆయన అన్నారు. మెనూ ప్రకారం సమయానికి అన్నం వడ్డించాలని నాణ్యత పాటించకుండా నిర్లక్ష్యం చేస్తే సహించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. మండల త్రీ సభ్య కమిటీ పర్యవేక్షణ లేకే వంట మనుషులు హెడ్మాస్టర్లను కూడా బెదిరిస్తున్నారన్నారు. తొందరగా త్రిసభ్య కమిటీ హైస్కూలను సందర్శించకపోతే ఇస్టారాజ్యంగా వ్యవహరిస్తారని వెంటనే కమిటి హైస్కూల్లను తనిఖీ చేయాలని లేదంటే శాసనసభ్యులు గిత్త.జయసుర్య కి, కలెక్టర్ కి ఫిర్యాదు చేసి చర్యలు చేసుకునే విధంగా చేస్తారని ఆయన హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :