Saturday, 13 June 2026 01:11:13 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

పెట్రోల్ బంకులు తనిఖీ చేసిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు

Date : 27 April 2026 06:32 AM Views : 105

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండల కేంద్రంలో ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంకును జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ డీజిల్ పెట్రోల్ కొరత లేదని ప్రజలు వినియోదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పుకార్లను నమ్మి ప్రజలు వినియోగదారులు అవసరానికి మించి పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయడం వల్ల కొరత ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పెట్రోల్ బంకుల యజమానులు ప్రజలు వినియోగదారులు ఇబ్బంది పడకుండా సకాలంలో, సక్రమంగా నిరంతరాయం డీజిల్ పెట్రోల్ పంపిణీ చేయాలని సూచించారు. పెట్రోల్ డీజిల్ కోసం వచ్చిన వారికి నిర్వహకులు ఎలాంటి కొరత లేదన్న విషయాన్ని వివరించాలని పెట్రోలు, డీజిల్ పుష్కలంగా ఉందని ప్రజలకు చెప్పాలని, ఎలాంటి అవకతవకులు జరిగిన సహించేది లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా పనిచేస్తుందని ప్రభుత్వానికి చెడ్డపేరు లేకుండా చేయాలని ఆయన అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :