ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండల నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పి.తిరుపాలు కు మండల కన్వీనర్- జి.రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో క్లస్టర్ ఇంచార్జీ హరినాథ్ రెడ్డి, రుద్రవరం సురేష్, తెలుగుయువత మండల అధ్యక్షుడు-షేక్.కరీంబాష, మండల నాయకులు మిట్టకందాల గ్రామ మాజీ సర్పంచ్ జి.హరిప్రసాద్ యాదవ్, సొసైటీ ల చైర్మన్లు సి.గోవిందు, లక్ష్మీకాంత రెడ్డి, లింగాల సర్పంచ్ మల్లీశ్వర రెడ్డి, స్వాములు, హాఫీజ్, ఏర్వ.నాగలక్ష్మి రెడ్డి, లింగస్వామి,ఆదిరెడ్డి, ఉన్నం రాము, గజ్జెల భాస్కర్ రెడ్డి, శివశంకర స్వామి, రంగస్వామి, రమేష్ నాయక్, బాలస్వామి, కాంట్రాక్టర్ కడుమూరి.గోపాల్ తదితర నాయకులతో, కార్యకర్తలతో కలసి శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి, పుష్పగుచ్చాలు చేతికి అందించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేయడం జరిగింది.
Admin
E Nivas News