ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడులోని, సిపిఎం పార్టీ కార్యాలయంలో, ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం నూతన జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎంపికైన వి.రామకృష్ణుడు కు మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి అంకన్న, టిడిపి రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవాసమితి నంద్యాల జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఎం వెంకట రమేష్, రాష్ట్ర రజక సంక్షేమ సంఘం మాజీ కార్యదర్శి బస్తిపాటి మౌలాలి లు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ రజక వృత్తిదారుల సంఘం నంద్యాల జిల్లా నూతన ఉపాధ్యక్షుడిగా ఎంపికైన వి.రామకృష్ణుడు కు మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న, టిడిపి రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవాసమితి నంద్యాల జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఎం.వెంకట రమేష్, రాష్ట్ర రజక సంక్షేమ సంఘం మాజీ కార్యదర్శి బస్తిపాటి మౌలాలి లు రజక సంఘం జిల్లా నాయకులు సి ధర్మయ్య, జాతీయ బీసీల కార్యదర్శి డాక్టర్ బత్తుల సంజీవరాయుడు, కెవిపిఎస్ మండల కార్యదర్శి ఎం.రాజు, జాతీయ మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు నల్లమల అబ్రహం, రజక వృత్తిదారుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జె.నరసింహులు, సేవా భారతి (వై ఆర్ డి ఎస్) అధ్యక్షుడు- ఎస్.షర్ఫద్దీన్ అలి, మైనార్టీ సంఘం నాయకులు షేక్.మక్బూల్ , తదితర నాయకులతో కలిసి శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసి ఘనంగా సన్మానం చేయడం జరిగింది.
Admin
E Nivas News