Saturday, 13 June 2026 01:11:14 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

పాముకాటుకు గురైన శ్రామికురాలు జి.రమణమ్మ ను పరమర్శించిన ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, ఏపీఓ బి.జయంతి, డీవీఎంసీ మెంబర్ ఎల్.నాగరాజు

Date : 17 May 2026 06:41 AM Views : 189

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులో, భవనాసి వాగులో ఉపాధి హామీ పనిచేస్తూ పాము కాటుకు గురైన శ్రామికురాలు గ్రంధివేముల.రవణమ్మ, భర్త వెంకటస్వామి ల ఇంటి దగ్గరకు ఎంపీడీవో- ఎన్.చంద్రశేఖర్, ఏపీవో- బి.జయంతి, డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, ఈసీ, టీఏలు, ఎఫ్ఎ లు వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం నందు (మేజర్ కెనాల్) భవనాసి వాగులో పూడికతీత పనులు చేస్తుండగా జి.రవణమ్మ- వెంకటస్వామి అనె శ్రామికురాలికి పాముకాటు వేయడం జరిగింది. ఆమెకు తక్షణమే ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతము ఆమెకు ఎటువంటి ప్రమాదం లేదని త్వరగా కోలుకుంటుందని అన్నారు. ఆమెకు, కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని, ఏమి కాదు అని, ఏమైనా అవసరమైతే మెరుగైన వైద్యము అందిస్తామని అన్నారు. కనుక మండలంలోని, అన్ని గ్రామాలలో పనిచేస్తున్న ఉపాధి హామీ శ్రామికులు విష సర్పాల బారిన పడకుండా, ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తగా పనులు చేయాలని సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏదైనా అనుకోకుండా ఎటువంటి ప్రమాదాలు జరిగినా కూడా ప్రభుత్వం నుండి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది ఈసీ ఎం.గౌస్, టి.ఏ లు స్వాములు, ఫయాజ్, శ్రీకాంత్ ఫీల్డ్ అసిస్టెంట్ జె.లింగస్వామి, ఉపాధి హామీ మెట్లు, కూలీలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :