Wednesday, 29 July 2026 09:55:49 PM
# వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ

పాములపాడు మండలంలోని బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 04 February 2026 09:35 PM Views : 225

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండల పరిధిలోని, వివిధ గ్రామాలకు చెందిన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా 14 మంది లబ్ధిదారులకు 72,3053/- లక్షల రూపాయల చెక్కులను శాసనసభ్యులు గిత్త.జయసూర్య పంపిణీ చేయడం జరిగింది. తుమ్మలూరు గ్రామానికి చెందిన షేక్.హుస్సేన్ మియా కి 55,000/- రూపాయలు మరియు మొల్ల అత్తర్ రహిమాన్ కి 20,000/- రూపాయలు, కృష్ణరావు పేట గ్రామానికి చెందిన కృష్ణ కుమారి కి 38,612/- రూపాయలు, మిట్టకందాల గ్రామానికి చెందిన భువన వంశీకృష్ణ కి 11,2934/- రూపాయలు, మద్దూరు గ్రామానికి చెందిన పటాన్ శాహనాబి కి 25,574/- రూపాయలు, వేంపెంట గ్రామానికి చెందిన అంచె రామకృష్ణ కి 20,000/- రూపాయలు, మరియు మొగిలి వెంకటాద్రి కి 64,000/- రూపాయలు, ఎర్రగూడూరు గ్రామానికి చెందిన దేవావత్ చత్రునాయక్ కి 25,000/- రూపాయలు, పాములపాడు గ్రామానికి చెందిన మండాది కృష్ణవేణి కి 70,000/- రూపాయలు మరియు షేక్.అబ్దుల్లా రహిమాన్ కి 15,1954/- రూపాయలు, జూటూరు బుషాపోగు కృపారావు కి 50,000/- రూపాయలు, చెలిమిళ్ళ గ్రామానికి చెందిన కలబండి రాజమ్మ కి 42,795/- రూపాయలు మరియు వేల్పుల లక్ష్మీదేవి కి 23,084/- రూపాయలు, ఇస్కాల గ్రామానికి చెందిన డి.తరుణ్ కుమార్ కి 24,100/- రూపాయలు మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య అందరూ నాయకులతో కలిసి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై-పి.తిరుపాలు, ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, వేంపెంట గ్రామ సర్పంచ్ వై.మాణిక్యమ్మ, మండల కన్వీనర్ జి.రవీంద్రారెడ్డి, మిట్టకందాల గ్రామ మాజీ సర్పంచ్ & మండల నాయకుడు జి.హారి ప్రసాద్ యాదవ్, పాములపాడు సింగిల్ విండో చైర్మన్ సి.గోవిందు, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం భాషా, వేపెంట సింగిల్ విండో చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, పాములపాడు మండలం కూటమి నాయకులు కార్యకర్తలు బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, బొమ్మ రాజేష్, సుబ్బారావు, రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ వై.దానమయ్య, టీడీపీ నాయకుడు మద్దూరు తిమ్మారెడ్డి, హరినాథ్ రెడ్డి, జూటూరు నాయకులు నాయిని మధు, నాయిని ఉపేంద్ర, నాయిని కృష్ణ, బండ్లమూరి వెంకటేశ్వరరావు, మాండ్రా సేవదల్ భావన రాము, మండల టీడీపీ కల్చరల్ అధ్యక్షులు భావన వినోద్ కుమార్, బూత్ 206 ఇంచార్జ్ నాగ శ్రీనివాసులు, మిట్టకందాల టీడీపీ యువ నాయకులు సంజన్న, నియాజ్ బాషా లు, తుమ్మలూరు గ్రామ సర్పంచ్ వి.వరప్రసాద్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: