Friday, 11 September 2026 11:21:07 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

మాల మహానాడు బండిఆత్మకూరు మండల నూతన కమిటీ ఎంపిక :- మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బండి.దేవాంతకుడు

Date : 16 November 2025 08:50 AM Views : 300

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / బండి ఆత్మకూరు : శనివారం బండి ఆత్మకూరు పట్టణంలో, మాల మహానాడు నూతన కమిటీనీ మాల మహానాడు మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి దస్తగిరి అధ్యక్షతన ఎన్నుకోవడం జరిగింది. మండల ప్రెసిడెంట్ గా దర్గా.చిన్న చెన్నయ్య, మండల ఉపాధ్యక్షుడుగా దాసి.బాలరాజు, మండల సెక్రెటరీగా కొర్రపోలు సుధాకర్, మండల ఉపాధ్యక్షుడిగా బరిగేల.కిట్టు, కోశాధికారిగా పరదేశి. సాగర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బండి. దేవాంతకుడు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల సంఘాల జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చెరుకూరి.అశోక్ రత్నం, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి. అంకన్న లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చెరుకూరి.అశోక్ రత్నం, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి. అంకన్న లు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రిమిలేరి విధానం వలన మాలులకు తీవ్ర అన్యాయం జరిగిందని క్రిమిలైజేషన్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరారు. గత ప్రభుత్వం రద్దు చేసిన 26 పథకాలను తిరిగి పునరుద్దించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం అవుతున్న ఒక అంబేద్కర్ యువజన విధానం పథకం తప్ప ఏ ఒక్కటి అమలు చేయలేదని స్థాయిలో ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దర్గా. నరసింహుడు, మాజీ సర్పంచ్ వేదనాయకం మాజీ ఎంపీటీసీ భాస్కర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సుధాకర్, మాల మహానాడు మహిళా రాష్ట్ర అధ్యక్షులు రోజక్క, మాల మహానాడు జేఏసీ రాష్ట్ర రాయలసీమ అధ్యక్షులు బి.మద్దిలేటి, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మారం.నాగరాజు, మాల మహానాడు నంద్యాల జిల్లా కార్యదర్శి కే.శివుడు, మద్దూరు మాజీ సర్పంచ్ మద్దిలేటి, వెలుగోడు మాల మహానాడు మండల అధ్యక్షుడు చెన్నయ్య, కడప అంబేద్కర్ శివాజీ, బాలరాజు, తదితర మాల మహానాడు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: