ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : కర్నూలు పట్టణంలోని, వారి స్వగృహంలో పాణ్యం ఎమ్మెల్యే & నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గౌరు. చరిత రెడ్డి నందికొట్కూరు నియోజవర్గం ఇంచార్జ్ గౌరు. వెంకట్ రెడ్డి కి యువ నాయకుడు గౌరు. జనార్దన్ రెడ్డి, అదేవిధంగా మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, ప్రభాకర్ నాగిరెడ్డి, తదితరులకు ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని పుష్పగుచ్చాలు, పండ్లు చేతికి అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్-జి.నాగమునికి మిత్రులు, శ్రేయోభిలాషులు, అధికారులు శానిటరీ ఇన్స్పెక్టర్ మల్లికార్జున, కర్నూలు తెలుగుదేశం పార్టీ నాయకులు రాముడు, బైరాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు రవికుమార్, కృష్ణుడు, దానమయ్య, చంద్రశేఖర్, ఉమాపతి, రిటైర్డ్ ఎస్సై- ప్రసాద్ మరికొంతమంది అభిమానులు వచ్చి పూల మాలలు మెడలో వేసి, పుష్పగుచ్చాలు చేతికి అందించి నూతన సంవత్సరం-2026 శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మాట్లాడుతూ ఈ కొత్త సంవత్సరంలో మనమందరము, మన నాయకులందరూ, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో కలిసి మెలిసి సోదరుభావంతో ఉండాలని అందులో నేను ఉండాలని, ఆ దేవున్ని ప్రార్థిస్తూ ఆకాంక్షించారు.
Admin
E Nivas News