Friday, 11 September 2026 08:17:14 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ఆరోగ్యశ్రీ పథకం కోసం పోరాడి, సాధించిన మహానుభావుడు మందకృష్ణ మాదిగ

ప్రేమ రాజు (ఎంఆర్పిఎస్)

Date : 07 August 2026 09:42 PM Views : 76

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఇన్చార్జి పులికుంట్ల.గోపి మాదిగ అన్న సలహా మేరకు పాములపాడు మండల కేంద్రంలో ఘనంగా ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవ వేడుక ఎమ్మార్పీఎస్ మరియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ కేక్ ను కటింగ్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని సంతోషంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా నిర్వహించడం జరిగింది. మండల కేంద్రమైన పాములపాడులోని, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రెస్ క్లబ్ లో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ప్రేమ రాజు & ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం పాములపాడు మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు రాంప్రసాద్ మాదిగ, ఎంఎస్పి ఉపాధ్యక్షులు సురేష్ మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పాములపాడు మండల ఇన్చార్జ్ ప్రేమ్ రాజు మాదిగ మరియు రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వి.రామసుబ్బయ్య మైనార్టీ నాయకులు & సేవా భారతి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు ఎస్.షర్ఫద్దీన్ అలీ, మాల మహానాడు జిల్లా నాయకులు అంకన్న, రజక సంఘం. నాయకులు వెంకటశివుడు, టిడిపి కల్చరల్ మండల అధ్యక్షుడు భావన వినోద్ కుమార్, తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న ఉద్యమ చరిత్రను గుర్తు చేసుకుంటూ ఆరోగ్యశ్రీ పథకం రావడానికి ఎంతో శ్రమతో కూడిన ఉద్యమాలు చేపట్టినందుని ఈ ఆరోగ్య శ్రీ పథకం ఏర్పడిందని అన్నారు. ఈ పథకాన్ని, సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అణగారిన వర్గాలవారందికి కార్పొరేట్ వైద్యం అందేలాగా పోరాటం సాగించిన ఘనత ఒక మందకృష్ణ మాదిగకె. దక్కుతుందనీ అన్నారు. అదేవిధంగా సమాజంలో, వారి ఇంట్లో కూడా అణచివేతకు, అవమానాలకు. గురవుతున్న వికలాంగుల సమస్యల పట్ల సోదర భావంతో ఉద్యమాలు నడిపిన చరిత్ర, వారికి పెన్షన్లు పెంచే. విధంగా పోరాటం చేసిన చరిత్రకూడా మందకృష్ణ మాదిగకె దక్కుతుందని అన్నారు. మందకృష్ణ మాదిగ అంటే ఒక వ్యక్తి కాదు ఇది సమాజ సేవకు ఉపయోగపడే శక్తి అని ప్రజాసంఘాల నాయకులు కొనియాడారు. మంద కృష్ణ మాదిగన్న ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజ్యాధికారం కోసం ఏకమై పోరాటం చేద్దామని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేంపెంట కడతల.స్వామన్న, శ్రీనివాసులు, రవికుమార్, సోమేశ్వర్, జి.సాయి కృష్ణ, మంగలి.ప్రసాదు మరియు ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: