Tuesday, 28 July 2026 07:18:48 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే గొప్ప ఆస్తి చదువే

ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్-ఎ.షహబుదీన్

Date : 05 December 2025 10:50 PM Views : 221

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని, కొత్తపేట ఎంపిపి ఉర్దూ స్కూల్ నందు ప్రధానోపాధ్యాయురాలు ఎస్.ఫమిద బాను ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ది ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్-ఏ.షహబుద్దీన్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భముగా ముఖ్య అతిథిగా హాజరైన ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్ మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి చదువే అని, పిల్లలకు బాగా చదివించాలని తల్లిదండ్రులను కోరడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఉర్దూ భాష అంటే ఎనలేని అభిమానం అని, ఉర్దూ మీడియం పాఠశాలలను మొదటగా ప్రవేశ పెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వందే అని తెలిపారు. ప్రభుత్వము పాఠశాలల విద్యాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన మనబడి మన భవిష్యత్తు, తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, మహిళలకు ఉచితబస్సు ప్రయాణం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర స్టూడెంట్ కిట్టు మొదలైన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనము చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఈ-పక్కిరయ్య, మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ బి.నజీర్ అహమ్మద్, కౌన్సిలర్ మోహతుల్లా, యూనిట్ ఇన్చార్జి ఎం.షాకీర్, టిడిపి మాజీ మండల కార్యదర్శి బి. ముర్తుజా, ఉపాధ్యాయులు ఎంఎస్. ఉమర్, నజీర్ అహమ్మద్, అఫ్సర్ పాషా, షాహిన పర్వీన్ తో పాటు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: