Tuesday, 28 July 2026 07:46:59 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

మిట్టకందాల గ్రామ అంగన్వాడీ కేంద్రంలో ఫుడ్ పాయిజన్ కు గురైన పిల్లలను పరామర్శించిన టిడిపి సీనియర్ నాయకుడు మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి

Date : 20 November 2025 10:07 PM Views : 235

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రం-3 నందు గల పిల్లలకు పూడ్ పాయిజన్ అయినదని తెలుసుకున్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర.శివానందరెడ్డి లు వెంటనే అధికారులకు మరియు నియోజకవర్గ నాయకులకు సూచిస్తూ పిల్లల యోగక్షేమాలు వెంటనే తెలియచేయాలనీ అలాగే పరామర్శించవలసిందిగా కోరుతూ, దీనికి కారణాలు తెలుసుకోవలసిందిగా అధికారులకు ఆదేశించడమైనది. వాంతులు, మోషన్స్ కావడం వల్ల తల్లి తండ్రులు వెనువెంటనే ఆత్మకూరులోని, ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాల నందు నలుగురు పిల్లలను మరియు వామిక పిల్లల హాస్పిటల్ నందు ముగ్గురు పిల్లలను, నందికొట్కూరులోని, అనసూయ హాస్పిటల్ నందు ఒకరిని, పిల్లలను కలిసి, వారి తల్లిదండ్రులను సీనియర్ నాయకులు, నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్- మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం.ప్రసాద్ రెడ్డి, మండల కన్వీనర్ రవీంద్ర రెడ్డి లు, నాయకులతో కలిసి పిల్లలను, వారి తల్లిదండ్రులను పరామర్శించడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆత్మకూరు సిహెచ్సి సూపర్రెంటెండ్ డాక్టర్ -ఏ.రాయుడు, ఇతర హాస్పిటల్ ల డాక్టర్లతో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్లను పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ హరినాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు తిమ్మారెడ్డి, మిట్టకందాల మాజీ సర్పంచ్ & మండల నాయకుడు- జి.హరి ప్రసాద్ యాదవ్, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల. నాగరాజు, కొత్తపల్లి మండల కన్వీనర్ లింగస్వామి గౌడ్, క్లస్టర్ అమర్నాథ్, తెలుగు యువత మండల అధ్యక్షుడు-రుద్రవరం కరీం బాష, ఎస్సీ కమిషన్ మెంబర్- సురేష్, ఎమ్మెల్యే గవర్నమెంట్ పీఏ- రవీంద్ర,తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :