Saturday, 13 June 2026 02:26:47 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

వీళ్ళకున్న దేశభక్తిలో సంఘీలకు ఓక్కశాతం కూడా లేదు

*భారతదేశ ప్రజలారా ఓక్కసారి వీరి త్యాగాలు చూడండి*

Date : 16 December 2025 11:16 AM Views : 524

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : జవహర్ లాల్ నెహ్రూ - తన జైల్లో ఉండగానే 36 ఏళ్ళ వయ్యస్సులో భార్య పోయింది. దేశం కోసం 12 ఏళ్ళు జైలు జీవితం భరించాడు. కూతురు ఇందిర పెంపంకం అంతా ఆయన మీదే పడింది. ఇందిరాగాంధీ - యుక్త వయ్యస్సులో భర్తను కోల్పోయింది. కోడుకులిద్దరిని తానే తల్లి, తండ్రై పెంచింది. ఓక కోడుకు తన యవ్వనంలోనే విమాన ప్రమాదంలో మరణించాడు. తనని తన అంగరక్షకులే కాల్చి చంపారు. రాజీవ్ గాంధీ - దేశం కోసం తల్లి కోరిక మీద రాజకీయాల్లోకి వచ్చాడు. తన చిన్న సోదరుడుని 32 ఏళ్ళకే కోల్పోయ్యాడు. తన తల్లి అంగరక్షకుల కాల్పుల్లో చనిపోయింది! తను ఓక మానవబాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయ్యాడు. సోనియాగాంధీ తన భర్త కోసం ఇటలీ వదిలేసి మన భారతదేశానికి వచ్చింది. తన అత్త మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రక్తంలో తడిసి ముద్దై ఉండగా ఆస్పత్రికి తీసుకు వెళ్ళింది. తన ఏదురుగానే అత్త అమరురాలైంది. యాభై సంవత్సరాలు నిండకుండానే భర్త రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల చేతిలో అతిదారుణంగా హత్య కావించబడ్డాడు. తన భర్తని మాంసపుముద్దగా చూడాల్సివచ్చి కకావికలైపోయినా, ఆయన హత్య కి కారకులైన వారిని క్షమించేశింది. రాహూల్ & ప్రియాంక - వీళ్ళకి పదేళ్ళు నిండకుండానే తమ నాయనమ్మ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కావించబడింది. వారు యుక్త వయ్యస్సులో ఉన్నప్పుడు తమ తండ్రి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణంగా హత్య కావించబడ్డాడు. అంటే ఏంతటి క్షోభ ని చిన్న వయ్యస్సులోనే అనుభవించారు. ఈ రోజుకి కూడా ప్రజల సమస్యలపై అలుపు లేకుండా దేశం కోసం పోరాడుతుంది వీరే. మీకు చిన్న దెబ్బ తగిల్తేనే తట్టుకోలేరు, అట్లాంటిది వీరికి తగిలిన శతాఘాతాలని మీరు ఊహించగలరా? ఆలోచించుకోండి ప్రజలారా... వాళ్ళది త్యాగం మాత్రమే కాదు దేశం కోసం సమిధలైపోయ్యారు. ఓటు వేసే ముందు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఒక్కసారి ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోవాలి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :