Thursday, 30 July 2026 04:18:40 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలి

ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని

Date : 02 February 2026 01:56 AM Views : 131

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు & పాణ్యం నియోజవర్గ ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి ఆధ్వర్యంలో గుంటూరులోని, ఎన్టీఆర్ విగ్రహం దగ్గర జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయంకరంగా బెదిరిస్తూ, నిన్ను చంపుతాం- నా కొడుకుల్లారా, లంజా కొడుకుని రమ్మని అని తిడుతూ, భయభ్రాంతులకు గురిచేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ని అవమానకరంగా మాట్లాడిన అంబటి రాంబాబుపైన చర్యలు తీసుకోవాలని టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి & ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్-జి.నాగముని, నాయకులతో కలిసి రాస్తారోకో చేసి, దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అనంతరం అందరు కలిసి నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు గౌరు.జనార్దన్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తమ రెడ్డి, తెలుగు యువత నాయకులు వై.ప్రభాకర్ యాదవ్, నాగరాజు, మహేష్ గౌడ్, మాదన్న, రామాంజనేయులు, పార్వతమ్మ, చైర్మన్ వివిధ హోదాలో ఉన్న నాయకులు కార్యకర్తలు, డైరెక్టర్లు, క్లస్టర్లు బూత్ ఇన్చార్జులు, మొదలగువారు పాల్గొని ,ఫిర్యాదు చేయడం జరిగినది చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగినది

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :