ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : విజయవాడలోని, బెంజ్ సర్కిల్లో ఉన్న మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగమునికి ఫ్యూచర్ డాక్టర్ సంధ్య ఓవర్సీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.నూతన సంధ్య, వారి సిబ్బందితో కలిసి శాలువాలు కప్పి, పుష్పగుచ్చం చేతికి అందించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఫ్యూచర్ డాక్టర్ సంధ్య ఓవర్సీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.నూతన సంధ్య మాట్లాడుతూ న్యాయవాది జి.నాగముని కి ఇటువంటి ఎన్నో గొప్ప గొప్ప పదవులు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ నూతన సంధ్య, కిరణ్ కుమార్, ప్రిన్సి, జ్యోతి, కృష్ణ, తదితరులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News