Wednesday, 29 July 2026 07:28:20 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

నేటి బాలలే- రేపటి భావిభారత పౌరులని ఆనాడు చాచా నెహ్రూ చెప్పారు:- మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి(మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్)

Date : 14 November 2025 11:29 PM Views : 155

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు మండలంలోని, అల్లూరు గ్రామంలోని ప్రభుత్వ జిల్లాపరిషత్ హైస్కూల్ లో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమానికి హెడమాస్టర్, ఉపాధ్యాయుల ఆహ్వానం మేరకు మార్కెట్ యార్డ్ చైర్మన్ & మండల కన్వీనర్- మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మాండ్ర.సురేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ మన భారతదేశపు మొట్టమొదటి ప్రధాన మంత్రి దివంగత జవహర్లాల్ నెహ్రూ అని అన్నారు. ఆయనకు పిల్లలంటే చాలా ప్రాణమని, పిల్లలను ప్రేమగా దగ్గరికి తీసుకొని ఆప్యాయతగా మాట్లాడడం ఆయన హాబి అన్నారు. కనుకనే ఆయన జయంతి రోజును మనమందరము బాలల దినోత్సవంగా గొప్పగా జరుపుకుంటామన్నారు. అందుకనే ఆయన చెప్పిన విధంగా నేటి బాలలే -రేపటి భావి భారత పౌరులని ఆనాడు గొప్పగా నెహ్రూ చెప్పడం జరిగిందన్నారు. కనుకనే విద్యార్థులందరూ బాగా చదువుకొని, ఉన్నత స్థాయికి చేరి, పదిమందికి ఉపాధి అవకాశాలను కల్పించి దేశ సేవ చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం స్కూల్ లో వివిధ ఆటల పోటీలలో, వ్యాసరచన, వకృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడమాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: