Wednesday, 29 July 2026 10:36:11 PM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు

జి.నాగముని ఏపీ ఈడబ్ల్యూ ఐడీసీ రాష్ట్ర డైరెక్టర్

Date : 01 June 2026 01:02 PM Views : 190

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఓర్వకల్ : పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల, తదితర పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జీ.నాగముని ఓర్వకల్ మండలంలోని, బైరాపురం గ్రామంలో పాల్గొని, సచివాలయ ఉద్యోగులకు కలిసి, లబ్ధిదారుల రెండింటికి వెళ్లి నగదును పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మాట్లాడుతూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధి గురించి గ్రామంలో మహిళలను రైతులను ఏ రకంగా ఉందని ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం, సూపర్ సిక్స్ ప్రోగ్రామ్స్ వాటన్నిటిపైన ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ సంతృప్తిగా ఉందనీ, ప్రభుత్వ పరిపాలన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలనీ, ఈ రాష్ట్రానికి అని తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆదినారాయణ రెడ్డి, బొగ్గుల రవికుమార్, హరికృష్ణ జలీల్ భాష, సచివాలయం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, మిగతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, పెన్షన్ దారులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: