Sunday, 13 September 2026 12:57:03 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

పాములపాడు ఆర్.ఎం.పి. వైద్యులు రాజు కుమార్తె ఎం.మమత (ఎంబీబీఎస్), కుమారుడు ఎం.రాజేష్ (బిహెచ్ఎంఎస్ & సీసీఎం)లు డాక్టర్లు

Date : 24 February 2026 08:24 PM Views : 327

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడు మమత క్లినిక్ ఆర్ఎంపీ వైద్యులు-మద్దూరు.రాజు, మద్దూరు రాధమ్మల కుమార్తె ఎం.మమత(ఎంబీబీఎస్), కుమారుడు ఎం.రాజేష్ (బిహెచ్ ఎంఎస్ & సిసీఎం) లు డాక్టర్లుగా పట్టాలు పొందడం జరిగింది. ఈ సందర్భంగా మమత క్లినిక్ వైద్యులు ఎం.రాజు మాట్లాడుతూ కుమార్తె ఎం.మమత ను నంద్యాల శాంతిరాం హాస్పిటల్ లో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా నా కుమారుడు ఎం.రాజేష్ బెంగళూరులోని, భగవాన్ బుద్ధ హోమియోపతి కళాశాలలో బిహెచ్ఎంఎస్ కోర్సును, మరియు కర్నూలులోని, అమీలియా హాస్పిటల్లో (సిసిఎం) క్రిటికల్ కేర్ మెడిసిన్ కోర్సులను పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. నా కుమార్తె, కుమారుడు లను నూతన డాక్టర్లుగా ప్రజలకు సేవ చేయడానికి మీ ముందుకు పంపిస్తున్నానని, వారిని మీరందరూ ఆదరించాలని పేరుపేరునా అందర్నీ కోరారు. కష్టపడి చదువుకొని నూతన డాక్టర్లుగా పట్టాలు పొందిన మద్దూరు మమత, మద్దూరు రాజేష్ లకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైద్యులు, సామాజికవేత్తలు, సోషల్ మీడియా ప్రతినిధులు, సమాజసేవకులు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :