Tuesday, 28 July 2026 11:42:51 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

జూపాడుబంగ్లాలో చాచా నెహ్రు జయంతి & బాలల దినోత్సవం సందర్భంగా విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన నందికొట్కూరు నియోజవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజ

Date : 14 November 2025 06:11 PM Views : 258

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : మండల కేంద్రమైన, జూపాడుబంగ్లాలోని, జంగాలపేటలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు- టీ.షాజహాన్ బేగం ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ జయంతి & బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదట పాఠశాల ఉపాధ్యాయులతో, విద్యార్థులతో కలిసి జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు- టీ.షాజహాన్ బేగం మాట్లాడుతూ భారత దేశ నవనిర్మాత, భారతదేశ మొదటి కాంగ్రెస్ పార్టీ ప్రధాని మన జవహర్లాల్ నెహ్రూ అని అన్నారు. నేటి బాలలే - రేపటి భావి భారత పౌరులు అని చాచా నెహ్రూ స్ఫూర్తి ఇచ్చారని, మనమందరం కూడా ఆయన అడుగుజాడలలో నడవాలని కోరారు. వివిధ ఆటలలో, వ్యాసరచన, వకృత్వ పోటీలలో గెలుపొందిన విజేతలకు నందికొట్కూరు నియోజవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం అందరికీ బిస్కెట్లు, స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ బషీర్, ఉపాధ్యాయులు సుజాత కుమారి, చంద్రశేఖర్, సుజాత జె.మాధవి, రాధమ్మ, నాగరాజు, నాగేంద్ర, మరియు విద్యా వాలంటరీలు సుబ్బయ్య, ఖాసిం పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :