Sunday, 13 September 2026 01:47:17 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

ఆత్మకూరు ఖబ్రస్తాన్ కొరకు 4 ఎకరాలు వితరణ

*వక్ఫ్ బోర్డు ద్వారా వారి ఆధ్వర్యంలో ఉన్న స్థలాన్ని ఖబ్రస్తాన్ కు అందచేసిన ముల్లా కుటుంబం.

Date : 09 November 2025 08:57 PM Views : 725

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : *శాలువాలు కప్పి, అభినందించి, ఘనంగా సన్మానం చేసిన ఆత్మకూరు మజ్లిసుల్ ఉలేమా, ఆత్మకూరు మస్జీద్ కమిటీల ముతవల్లీలు, మత పెద్దలు* 50 సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డుకు చెందిన నాలుగు ఎకరాల స్థలాన్ని వారి ఆధ్వర్యంలో ఉన్న ముల్లా కుటుంబం ఆత్మకూరు ఖబరస్థాన్ కు వితరణ చేయడం సంతోష దాయకమని ఆంధ్రప్రదేశ్ ముస్లిం పర్సనల్ లా బోర్డు కన్వీనర్ మౌలానా జాకీర్ సాబ్ రషాది తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా ఉన్న ఈ స్థలం నిరుపయోగంగా ఉండడం మరియు తగిన కార్యక్రమాలు నిర్వహించకపోవడం గమనించిన ముల్లా కుటుంబానికి చెందిన ఖమృన్ బి, బి.సలాం, బి.మక్బుల్ లు ఈ స్థలాన్ని ఆత్మకూరు ఖబ్రస్థాన్ కు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని, కొత్తపేట మసీదు నందు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆ కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరూ అభినందించవలసినదిగా తెలిపారు. అల్లా మార్గంలో ప్రతి ఒక్కరూ సేవా భావంతో సేవా కార్యక్రమాలకు ముందుండాలని, మహమ్మద్ ప్రవక్త నేర్పిన సన్మార్గంలో, అందరికీ ఆదర్శంగా నలుగురికి సాయం చేసేలా నడవాలని సూచించారు. అనంతరం ఆత్మకూరు పట్టణానికి చెందిన మజ్లీసుల్ ఉలేమా అధ్యక్షుడు- రహంతుల్లా మౌలానా, మజ్లిసుల్ ఉలేమా ప్రధాన కార్యదర్శి- ముఫ్తీ నూర్ మొహమ్మద్(ఆత్మకూరు), ఆలిమ్ లు జబీవుల్లా మౌలానా (ఆత్మకూరు), ఇలియాజ్ మౌలానా, ముర్తుజా మౌలాన, వివిధ మసీదుల కమిటీల ముతవల్లీలు, ఆత్మకూరు ముస్లిం మత పెద్దలు మరియు పాములపాడు, కొత్తపల్లె మండలాలకు చెందిన ముస్లిం మత పెద్దలు పాల్గొని, ఆ కుటుంబాన్ని అభినందించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: